byసూర్య | Sat, Sep 23, 2023, 03:34 PM
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పురు మండలం కప్పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి, బిఎస్పి పార్టీలకు చెందిన తెలుగు మల్లేష్, తెలుగు వెంకటయ్య, కమ్మర కుమారస్వామి, ఫోటోగ్రాఫర్ నాగరాజు, సాంబశివుడు తదితరులు 100 మంది టిఆర్ఎస్ పార్టీలో శనివారం ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆల వెంకటేశ్వర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు.