ఆలవెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

byసూర్య | Sat, Sep 23, 2023, 03:34 PM

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పురు మండలం కప్పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి, బిఎస్పి పార్టీలకు చెందిన తెలుగు మల్లేష్, తెలుగు వెంకటయ్య, కమ్మర కుమారస్వామి, ఫోటోగ్రాఫర్ నాగరాజు, సాంబశివుడు తదితరులు 100 మంది టిఆర్ఎస్ పార్టీలో శనివారం ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆల వెంకటేశ్వర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు.


Latest News
 

రైతు భరోసా అందించాలని బిఆర్ఎస్ ధర్నా Mon, Oct 21, 2024, 05:29 PM
బుగ్గార మండలం గ్రామాల్లో పలువురిని పరామర్శించిన MLA విప్ Mon, Oct 21, 2024, 04:36 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. Mon, Oct 21, 2024, 04:32 PM
బుగ్గారం ఎక్స్ రోడ్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించిన BRS నాయకులు Mon, Oct 21, 2024, 04:30 PM
పిఈటి జిల్లా టాపర్ అంకం శేఖర్ కు ఘనసన్మానం Mon, Oct 21, 2024, 04:24 PM