పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

byసూర్య | Mon, Oct 21, 2024, 04:32 PM

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో గల శ్రీరామ విద్యా మందిర్  ఉన్నత పాఠశాలలో 2023- 2024 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం రోజున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.20 సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు ఒకరినొకరు పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులను గౌరవంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీరామ్ విద్యమందిర్ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారావు,చంద్రమౌళి,లచ్చయ్య,రాజయ్య,గంగాధర్,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


Latest News
 

విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపే అవకాశముందన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:24 PM
బీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 08:18 PM
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు Mon, Oct 21, 2024, 08:08 PM
మృతుల కుటుంబాలకు.. అండగా ముదిరాజ్ యూత్ Mon, Oct 21, 2024, 07:34 PM
పోలీస్ అమర వీరులకు ఘన నివాళి Mon, Oct 21, 2024, 07:33 PM