byసూర్య | Sat, Sep 23, 2023, 03:33 PM
దేవరకద్ర నియోజకవర్గం భూత్పురు మండలం అన్నసాగర్ గ్రామంలో మూసాపేట మండలం నిజాలపూర్ గ్రామానికి చెందిన బిందుకు శనివారం 40, 000/- రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరం లాంటిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.