చేపల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ

byసూర్య | Sat, Sep 23, 2023, 03:30 PM

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చేపల మార్కెట్ నిర్మాణం కొరకు శనివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి కులాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ప్రభుత్వం ఒక్కటే బిఆర్ఎస్ అని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరిన్ని అభివృద్ధి పనులు చేసుకుందామని అన్నారు.


Latest News
 

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం Mon, Oct 21, 2024, 01:05 PM
పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం Mon, Oct 21, 2024, 01:02 PM
ఎంపీకి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 01:01 PM
కేటీఆర్ నివాసం వ‌ద్ద పోలీస్ బందోబ‌స్తు.. Mon, Oct 21, 2024, 12:54 PM
నేటి నుంచే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు Mon, Oct 21, 2024, 12:20 PM