byసూర్య | Sat, Sep 23, 2023, 03:30 PM
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చేపల మార్కెట్ నిర్మాణం కొరకు శనివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి కులాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ప్రభుత్వం ఒక్కటే బిఆర్ఎస్ అని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరిన్ని అభివృద్ధి పనులు చేసుకుందామని అన్నారు.