రిలే నిరాహార దీక్షలో మాజీ డిప్యూటీ స్పీకర్ కు సంతాపం

byసూర్య | Sat, Sep 23, 2023, 03:28 PM

శనివారం మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో మండలాన్ని వికారాబాద్ జిల్లాలో విలీనం చేయడానికి చేస్తున్న దీక్ష 5వ రోజుకు చేరింది. ఈ దీక్షలో భాగంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి చెందిన సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలిపారు. వారు ఎమ్మెల్యేగా విధులు నిర్వహించేటప్పుడు మండలాన్ని వికారాబాద్ జిల్లాలో ఉండే విధంగా ప్రయత్నించారని వి జేఏసీ నాయకులు అన్నారు.


Latest News
 

బండారు దత్తాత్రేయకు పెనుప్రమాదం Mon, Oct 21, 2024, 11:46 AM
నారాయణ కాలేజీలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం Mon, Oct 21, 2024, 11:41 AM
తెలంగాణలో మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు Mon, Oct 21, 2024, 11:14 AM
ఏఐ అంటే రేవంత్ రెడ్డి ఎనుముల ఇంటెలిజెన్స్ : కేటీఆర్ Mon, Oct 21, 2024, 10:47 AM
తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Mon, Oct 21, 2024, 10:22 AM