అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

byసూర్య | Sat, Sep 23, 2023, 12:01 PM

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేవెళ్ల మండలం రామన్నగూడెంలో జరిగింది. పెద్దోళ్ల మల్లేష్ తండ్రి అనంతయ్యకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన పొలం సాగుచేయ10లక్షల అప్పులు తెచ్చి.. పంటలు వేశాడు. వర్షాల కారణంగా పంటలు నీట మునగడమే ఆత్మ హత్యకు ప్రధాన కరణమంటుంన్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలని మనస్థాపం చెంది శనివారం ఉదయం 4 గంటలకు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.

Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM