byసూర్య | Sat, Sep 23, 2023, 11:16 AM
హైదరాబాద్ లో చిన్నారులకు డెంగీ ఫీవర్ కేసులు పేరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 1500 పైగా కేసులు నమెదయ్యాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై ప్రభావం చూపుతోంది. గాంధీ చిల్ట్రన్ వార్డులో 24 మంది డెంగీతో చికిత్స పొందుతున్నారు. నిలోఫర్ లో 16 మంది అడ్మిట్ అయ్యారు. వ్యాధి తీవ్రత పెరిగి ఐసీయూ చికిత్స వరకు వెళ్లడం ఆందోళనకరం. జ్వరం 3 రోజులైనా తగ్గకపోతే డెంగీ టెస్టు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు.