చేతులు కలిపిన కడియం, రాజయ్య

byసూర్య | Fri, Sep 22, 2023, 02:24 PM

స్టేషన్‌ ఘన్‌పూర్‌ అసెంబ్లీ టికెట్‌ విషయంలో BRS ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య గత కొంతకాలంగా ఉన్న వివాదం సద్దుమణిగింది. వీరిద్దరి మధ్య మంత్రి కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. ప్రగతిభవన్‌లో మంత్రితో కడియం, రాజయ్య శుక్రవారం భేటీ అయ్యారు. సముచిత స్థానం ఇస్తామని రాజయ్యకు కేటీఆర్ హామీ ఇవ్వడంతో కడియంకు రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కడియం గెలుపునకు రాజయ్య పనిచేస్తానని చెప్పారు.


Latest News
 

కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు, చట్నీస్‌ రెస్టారెంట్‌పై కేసు నమోదు Sat, Oct 19, 2024, 02:00 PM
అకాల వర్షాలతో పత్తి పంట నష్టపోయిన రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ Sat, Oct 19, 2024, 01:57 PM
పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అన్నయ్య గౌడ్ Sat, Oct 19, 2024, 01:53 PM
భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు Sat, Oct 19, 2024, 01:50 PM
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి ...పోలీసుల అదుపులో 42 మంది యువతులు Sat, Oct 19, 2024, 01:49 PM