byసూర్య | Thu, Sep 21, 2023, 11:54 AM
సంగారెడ్డి జిల్లాలోని అంగన్వాడి ఉపాధ్యాయ సమ్మే నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ శరత్ గురువారం ఉప ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 1, 504 అంగన్వాడి కేంద్రాలు ఉండగా, 1, 224 చోట్ల ఉద్యోగులు సమ్మెలో ఉన్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లోని బాలింతలు చిన్నారులకు పౌష్టికాహారం ఇతర శాఖల సిబ్బంది సహకారంతో సరుకులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.