స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేయాలి

byసూర్య | Fri, Oct 25, 2024, 12:22 PM

పెద ప్రజల సంక్షేమం కేవలం బీజేపీ తోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నర్సన్ గౌడ్ అన్నారు. శుక్రవారం మరికల్ మండలం పసుపుల గ్రామంలో నిర్వహించిన ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వాలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పని చేయాలని కోరారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసి జిల్లాను ముందు వరుసలో నిలబెట్టాలన్నారు.


Latest News
 

హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టివేత...నలుగురి అరెస్ట్ Fri, Oct 25, 2024, 03:58 PM
గులాబీ పార్టీలో కీలక పోస్టు ఖాళీ Fri, Oct 25, 2024, 03:58 PM
సచివాలయం వద్ద ఉద్రిక్తత Fri, Oct 25, 2024, 03:42 PM
11 మంది కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత Fri, Oct 25, 2024, 03:39 PM
విమానానికి బాంబు బెదిరింపు కాల్ Fri, Oct 25, 2024, 03:30 PM