టీచర్ల బదిలీలు, పదోన్నతులకు బ్రేక్‌

byసూర్య | Thu, Sep 21, 2023, 10:49 AM

తెలంగాణ‌లో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. మల్టీజోన్‌-2 బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే విధిస్తూ హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ఈ జోన్‌ పరిధిలోని 13 జిల్లాల్లో బదిలీలు నిలిచిపోయాయి. సీనియార్టీ జాబితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంద‌రు టీచ‌ర్లు హైకోర్టును ఆశ్ర‌యించ‌గా.. కోర్టు స్టే ఇచ్చింది. అయితే, మల్టీజోన్‌-1 బదిలీలు, పదోన్నతుల ప్ర‌క్రియ యదాతథంగా కొనసాగుతాయి.


Latest News
 

ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM
స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటుకు కీలక ముందడుగు.. 'మెఘా' కంపెనీతో సర్కార్ ఒప్పందం Sat, Oct 26, 2024, 09:25 PM
మేడారంలో మినీ జాతర తేదీలు ఖరారు Sat, Oct 26, 2024, 08:45 PM
హెచ్ఆర్ బుక్ ఆవిష్కరణలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ Sat, Oct 26, 2024, 08:42 PM