ఒంటి పై పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య యత్నం

byసూర్య | Thu, Sep 21, 2023, 10:48 AM

కల్వకుర్తి పట్టణం హనుమాన్ నగర్ కాలనీ కి చెందిన మల్లేష్ (42) బుధవారం సాయంత్రం ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్. ఐ రమేష్ కథనం మేరకు భార్య వద్ద ఉన్న బంగారు గొలుసు ఇవ్వాలని మల్లేష్ అడగ్గా ఆమె నిరాకరించడంతో ఇంటి ఆరు బయట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అతని గమనించిన స్థానికులు మంటలు ఆర్పి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM