byసూర్య | Thu, Sep 21, 2023, 10:45 AM
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ , గురువారం రోజు పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 10: 00 30 నిమిషాలకు నూతనకల్ మండల కేంద్రంలో గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేయనున్నారు. మద్దిరాల మండల కేంద్రంలో గృహలక్ష్మి లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేసి జాజిరెడ్డిగూడెం, నాగారం, మండలాలలో పర్యటించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.