గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం

byసూర్య | Thu, Jun 08, 2023, 04:16 PM

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే బీటీ రహదారుల నిర్మాణాన్ని చేపడుతున్నామని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్. అబ్రహాం పేర్కొన్నారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం షాబాద గ్రామం నుంచి చాగాపురం వరకు ఉన్న 12 కిలోమీటర్ల రహదారికి బీటి పనులు చేసేందుకు ఆయన భూమి పూజ చేశారు. పనులను త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. రూ. 1. 05 కోట్లతో పనులను చేపట్టామని ఆయన వివరించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM