ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ గోడ పత్రికల ఆవిష్కరణ

byసూర్య | Wed, Jun 07, 2023, 01:35 PM

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు సంబంధించిన గోడ పత్రికలను బుధవారం ఆవిష్కరించారు. ఈ ఫెస్టివల్ ఈనెల 8 వ తారీకు నుండి 3 రోజుల పాటు జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహిస్తారన్నారు. ప్రజలు ప్రజలందరూ ఈ వేడుకలలో పాల్గొనాలన్నారు. అలాగే ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని మత్స్య శాఖ అడిషనల్ డెరైక్టర్ రాధ రోహిణి కి సూచించారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM