ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ గోడ పత్రికల ఆవిష్కరణ

byసూర్య | Wed, Jun 07, 2023, 01:35 PM

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు సంబంధించిన గోడ పత్రికలను బుధవారం ఆవిష్కరించారు. ఈ ఫెస్టివల్ ఈనెల 8 వ తారీకు నుండి 3 రోజుల పాటు జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహిస్తారన్నారు. ప్రజలు ప్రజలందరూ ఈ వేడుకలలో పాల్గొనాలన్నారు. అలాగే ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని మత్స్య శాఖ అడిషనల్ డెరైక్టర్ రాధ రోహిణి కి సూచించారు.


Latest News
 

బస్సులో కండక్టర్ నుంచి చిల్లర తీసుకోవటం మర్చిపోయారా..? అయితే ఇలా చేయండి.. Sat, Apr 20, 2024, 07:59 PM
భట్టి నా మీద పగబట్టిండు.. రాజకీయాల్లోకి తెచ్చిందే నేను: వీహెచ్ Sat, Apr 20, 2024, 07:54 PM
వాళ్లిద్దరి బాగోతాలన్ని తెలుసు.. వారంలో బండారమంతా బయటపెడతా: ఎర్రబెల్లి దయాకర్ Sat, Apr 20, 2024, 07:46 PM
'ఇది గలీజ్ బుద్ధి కదా.. సిగ్గు తెచ్చుకోవాలి'.. బల్మూరి వెంకట్, క్రిశాంక్ మధ్య ట్వీట్ వార్ Sat, Apr 20, 2024, 07:34 PM
బట్టతలపై వెంట్రుకలు రప్పించేందుకు ట్రీట్మెంట్.. రిజల్ట్‌ చూసి పేషెంట్ల మైండ్ బ్లాక్ Sat, Apr 20, 2024, 07:30 PM