కేసీఆర్ కుటుంబంపై కేంద్రమంత్రి విమర్శలు
byసూర్య |
Fri, Jun 02, 2023, 10:13 AM
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రారంభమయ్యాయి. గోల్కొండలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 9 ఏళ్ల పాలనలో తెలంగాణ కుటుంబానికి బానిసలా మారిందని విమర్శించారు. అవినీతి పెరిగిందని, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, పేపర్ లీకేజీ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రం కోసం 1200 మంది బలిదానాలు చేసుకున్నారని, ఉద్యమ సమయంలో సుష్మాస్వరాజ్ పోరాడారని చెప్పారు.
Latest News