కేసీఆర్ కుటుంబంపై కేంద్రమంత్రి విమర్శలు

byసూర్య | Fri, Jun 02, 2023, 10:13 AM

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రారంభమయ్యాయి. గోల్కొండలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 9 ఏళ్ల పాలనలో తెలంగాణ కుటుంబానికి బానిసలా మారిందని విమర్శించారు. అవినీతి పెరిగిందని, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, పేపర్ లీకేజీ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రం కోసం 1200 మంది బలిదానాలు చేసుకున్నారని, ఉద్యమ సమయంలో సుష్మాస్వరాజ్ పోరాడారని చెప్పారు.

Latest News
 

రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM