కవితకు మరోసారి ఈడీ నోటీసులు

byసూర్య | Tue, Mar 28, 2023, 12:31 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించింది. కాగా కవిత ఇప్పటికే మూడుసార్లు ఈడీ విచారణకు హాజరైంది. అటు విచారణకు మరింత సమయం కావాలని కవిత కోరింది. తన లీగల్‌ అడ్వైజర్‌ను ఈడీ ఆఫీస్‌కు పంపింది.

Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM