కవితకు మరోసారి ఈడీ నోటీసులు

byసూర్య | Tue, Mar 28, 2023, 12:31 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించింది. కాగా కవిత ఇప్పటికే మూడుసార్లు ఈడీ విచారణకు హాజరైంది. అటు విచారణకు మరింత సమయం కావాలని కవిత కోరింది. తన లీగల్‌ అడ్వైజర్‌ను ఈడీ ఆఫీస్‌కు పంపింది.

Latest News
 

దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో Wed, Jun 07, 2023, 01:51 PM
ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ గోడ పత్రికల ఆవిష్కరణ Wed, Jun 07, 2023, 01:35 PM
పోలీస్ శిక్షణలో అపశృతి.. కానిస్టేబుల్ మృతి Wed, Jun 07, 2023, 01:19 PM
పలు అభివృద్ధి పనులకు KTR శంకుస్థాపన Wed, Jun 07, 2023, 01:18 PM
ఈ నెల 10న జాతీయ మెగా లోక్ అదాలత్ Wed, Jun 07, 2023, 01:14 PM