అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

byసూర్య | Tue, Mar 28, 2023, 12:25 PM

మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమల ప్రారంభోత్సవ కార్యక్రమలలో మేడ్చల్ ఎమ్మెల్యే కార్మిక శాఖ ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలోని బి టి రోడ్డు, వార్డ్ 20లో హిందూ స్మశాన వాటిక, వార్డ్ 6లోని శిల్ప నగర్ పార్క్ లను ప్రారంభించడం జరిగింది.

Latest News
 

శుభకార్యంలో 25 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు.. ఇంటికి వచ్చి ఏంటీ దౌర్జన్యం? వీడియో వైరల్ Thu, Apr 25, 2024, 07:13 PM
ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. ఆరోజున జీతంతో కూడిన సెలవు Thu, Apr 25, 2024, 07:09 PM
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించిన ప్రముఖ సంస్థ Thu, Apr 25, 2024, 07:06 PM
ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM