నేడే ద్విచక్ర వాహనాల పంపిణీ

byసూర్య | Tue, Mar 28, 2023, 12:46 PM

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని దివ్యాంగులకు మంగళవారం రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతులమీదుగా జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో రెండు కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 210 ద్విచక్ర వాహనాలను దివ్యాంగులకు అందజేయనున్నారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఒక ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఇలాంటి మహాత్ కార్యానికి పూనుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రసంశిస్తున్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM