నేడే ద్విచక్ర వాహనాల పంపిణీ

byసూర్య | Tue, Mar 28, 2023, 12:46 PM

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని దివ్యాంగులకు మంగళవారం రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతులమీదుగా జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో రెండు కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 210 ద్విచక్ర వాహనాలను దివ్యాంగులకు అందజేయనున్నారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఒక ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఇలాంటి మహాత్ కార్యానికి పూనుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రసంశిస్తున్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM