నేడే ద్విచక్ర వాహనాల పంపిణీ

byసూర్య | Tue, Mar 28, 2023, 12:46 PM

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని దివ్యాంగులకు మంగళవారం రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతులమీదుగా జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో రెండు కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 210 ద్విచక్ర వాహనాలను దివ్యాంగులకు అందజేయనున్నారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఒక ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఇలాంటి మహాత్ కార్యానికి పూనుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రసంశిస్తున్నారు.


Latest News
 

పాకిస్థాన్ కు పకడ్బందీ సమాచారాలు ఇస్తున్న ఉగ్రవాది Mon, May 19, 2025, 11:37 AM
చౌదరిపల్లి 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ Mon, May 19, 2025, 11:26 AM
వాహనదారులు మధ్య ఘర్షణ.. భారీ ట్రాఫిక్ జామ్ Mon, May 19, 2025, 10:44 AM
పిడుగు పడి యువకుడి మృతి Mon, May 19, 2025, 10:41 AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యం ధరలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు Sun, May 18, 2025, 08:53 PM