నేడే ద్విచక్ర వాహనాల పంపిణీ

byసూర్య | Tue, Mar 28, 2023, 12:46 PM

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని దివ్యాంగులకు మంగళవారం రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతులమీదుగా జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో రెండు కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 210 ద్విచక్ర వాహనాలను దివ్యాంగులకు అందజేయనున్నారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఒక ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఇలాంటి మహాత్ కార్యానికి పూనుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రసంశిస్తున్నారు.


Latest News
 

సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి తలసాని Wed, Jun 07, 2023, 03:11 PM
నకిలీ స్వీట్ల తయారీ గుట్టు రట్టు Wed, Jun 07, 2023, 03:01 PM
అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల Wed, Jun 07, 2023, 02:44 PM
సనత్ నగర్‌లో తలసాని హవాకు బ్రేకులు...? Wed, Jun 07, 2023, 02:43 PM
దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో Wed, Jun 07, 2023, 01:51 PM