byసూర్య | Sun, Mar 26, 2023, 11:09 AM
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ శివారులో ఆదివారం ద్విచక్ర వాహనం బొలెరో వాహనం ఢీ కొని రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నాగుల పేట్ గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.