byసూర్య | Sun, Mar 26, 2023, 11:11 AM
గీసుకొండ మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామమైన మరియాపురంను సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మరియాపురం గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెంది, జాతీయస్థాయిలో ఏ విధంగా గుర్తింపు పొందిన విధానాన్ని గ్రామంలో తిరిగి చూడనున్నట్లు గ్రామ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి తెలిపారు.