నేడు వైరాలో కాంగ్రెస్ జోడోయాత్ర

byసూర్య | Sun, Mar 26, 2023, 11:14 AM

వైరాలో ఆదివారం హాథ్సే హాథ్ జోడోయాత్రను నిర్వహించేందుకు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వర్గీయులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం సాయంత్రం నాలుగుగంటలకు జాతీయ ప్రధాన రహదారిలోని అయ్యప్పస్వామి ఆలయం నుంచి ప్రారంభమయ్యే జోడోయాత్ర తల్లాడ రోడ్డులోని వేబ్రిడ్జి వరకు కొనసాగనుంది. అక్కడ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి ఆధ్వర్యంలో జరిగే ఈ యాత్ర సభలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యరావు ఠాక్రే, ఇన్చార్జురోహిత్ చౌదరి, నదీమ్ ఆజాద్, రేణుకాచౌదరి పాల్గొంటారు. రేణుక వర్గీయులైన ధరావత్ రాంమ్మూర్తి నాయక్, కట్ల రంగారావు, మానుకొండ రాధాకిషోర్ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.


Latest News
 

'ఇది గలీజ్ బుద్ధి కదా.. సిగ్గు తెచ్చుకోవాలి'.. బల్మూరి వెంకట్, క్రిశాంక్ మధ్య ట్వీట్ వార్ Sat, Apr 20, 2024, 07:34 PM
బట్టతలపై వెంట్రుకలు రప్పించేందుకు ట్రీట్మెంట్.. రిజల్ట్‌ చూసి పేషెంట్ల మైండ్ బ్లాక్ Sat, Apr 20, 2024, 07:30 PM
చిన్న క్యారీ బ్యాగ్ ఎంత పని చేసింది.. అంత పెద్ద 'ఐకియా'నే ఫైన్ కట్టించింది. Sat, Apr 20, 2024, 07:23 PM
తీన్మార్ మల్లన్న గిదేందన్నా.. గరీబోళ్లు కదన్న.. బక్కా జడ్సన్ రిక్వెస్ట్ Sat, Apr 20, 2024, 07:20 PM
గరుడ ప్రసాదం ఎఫెక్ట్.. చిలుకూరు ఆలయంలో 'వివాహ ప్రాప్తి' కార్యక్రమం రద్దు Sat, Apr 20, 2024, 07:16 PM