బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి

byసూర్య | Thu, Mar 23, 2023, 03:13 PM

గురువారం బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పెట్ డివిజన్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది బి అర్ యస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.


Latest News
 

సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి తలసాని Wed, Jun 07, 2023, 03:11 PM
నకిలీ స్వీట్ల తయారీ గుట్టు రట్టు Wed, Jun 07, 2023, 03:01 PM
అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల Wed, Jun 07, 2023, 02:44 PM
సనత్ నగర్‌లో తలసాని హవాకు బ్రేకులు...? Wed, Jun 07, 2023, 02:43 PM
దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో Wed, Jun 07, 2023, 01:51 PM