బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి

byసూర్య | Thu, Mar 23, 2023, 03:13 PM

గురువారం బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పెట్ డివిజన్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది బి అర్ యస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.


Latest News
 

అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM
సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌దే గెలుపు.. ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుంది: రేవంత్ రెడ్డి Wed, Apr 24, 2024, 07:49 PM
తుపాకీ మిస్ ఫైర్.. సీఆర్‌పీఎఫ్‌ డీస్పీపీ మృతి Wed, Apr 24, 2024, 07:42 PM
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణాలు సాగించేవారికి గుడ్‌‍న్యూస్ Wed, Apr 24, 2024, 07:37 PM