6 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి

byసూర్య | Thu, Mar 23, 2023, 03:44 PM

గురువారం పాటిగడ్డ నూర్‌బాగ్‌ కాలనీలో రూ. 6 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగంలో ముందు ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM