6 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి

byసూర్య | Thu, Mar 23, 2023, 03:44 PM

గురువారం పాటిగడ్డ నూర్‌బాగ్‌ కాలనీలో రూ. 6 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగంలో ముందు ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM