మరో మూడు పరీక్షలు రద్దు?

byసూర్య | Sun, Mar 19, 2023, 12:04 PM

TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ గతేడాది అక్టోబర్ నుండే పేపర్లను లీక్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అక్టోబర్ నుండి గ్రూప్-1 ప్రిలిమ్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సీపీడీఓ, గ్రేడ్-2 సూపర్ వైజర్, ఏఈఈ, డీఏఓ, ఏఈ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే గ్రూప్-1, ఏఈఈ, డీఏఓ, ఏఈ పరీక్షలను రద్దు చేయగా, మిగతా 3 పరీక్షలను కూడా రద్దు చేసే అవకాశం ఉంది.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, Mar 28, 2024, 02:40 PM
బండి సంజయ్‌ పై కేసు నమోదు Thu, Mar 28, 2024, 02:34 PM
సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM
జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM