మరో మూడు పరీక్షలు రద్దు?

byసూర్య | Sun, Mar 19, 2023, 12:04 PM

TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ గతేడాది అక్టోబర్ నుండే పేపర్లను లీక్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అక్టోబర్ నుండి గ్రూప్-1 ప్రిలిమ్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సీపీడీఓ, గ్రేడ్-2 సూపర్ వైజర్, ఏఈఈ, డీఏఓ, ఏఈ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే గ్రూప్-1, ఏఈఈ, డీఏఓ, ఏఈ పరీక్షలను రద్దు చేయగా, మిగతా 3 పరీక్షలను కూడా రద్దు చేసే అవకాశం ఉంది.


Latest News
 

అన్ని రంగాల్లో ముది రాజ్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది : బండ ప్రకాశ్ ముదిరాజ్ Tue, Mar 25, 2025, 08:59 PM
భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ. 20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ Tue, Mar 25, 2025, 08:58 PM
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 25, 2025, 08:43 PM
గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మద్యం ఆదాయం ఎలా పెంచిందో అందరికీ తెలుసు : మంత్రి జూపల్లి Tue, Mar 25, 2025, 08:40 PM
బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన కలెక్టర్ Tue, Mar 25, 2025, 08:20 PM