పిచ్చికుక్కల స్వైర విహారం.. 21 మందికి గాయాలు

byసూర్య | Sun, Mar 19, 2023, 10:44 AM

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పిచ్చికుక్కలు బీభత్సం సృష్టించాయి. 21 మందిపై దాడి చేసి గాయాలు చేశాయి. శనివారం సాయంత్రం యశోద(8), గౌతమ్(24), నిర్గున(20), సమీర్(16), అఫ్రోజ్(2), మహేర్(15), లక్ష్మి(15), దివ్య(15), ఫాతిమా(60), యశోద(13), శంకర్‌ (13)లపై దాడి చేశాయి. భట్టి విక్రమార్క పాదయాత్రకు వచ్చిన కార్యకర్తలు వీరారెడ్డి, సతీష్‌, పోలీస్ స్టేషన్ లో విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ పై దాడి చేశాయి.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM