సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

byసూర్య | Sun, Mar 19, 2023, 10:44 AM

మండలంలోని రవీంద్రనగర్ విశ్వనాధ్ పల్లి గ్రామనికి చెందిన మూడోజు కనుక చారికి సీఎం సహాయ నిధి నుండి చెక్కు మంజూరైంది, మంజరైన చెక్కును శనివారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సహాయనిది పేదలకు వరమని పార్టీలకతీతంగా సహాయనిది అందజేయడం గొప్ప విషయమని తెలిపారు. సిపిఎం పార్టీకి చెందిన కనక చారి చెక్కును అందుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోడల మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM