సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

byసూర్య | Sun, Mar 19, 2023, 10:44 AM

మండలంలోని రవీంద్రనగర్ విశ్వనాధ్ పల్లి గ్రామనికి చెందిన మూడోజు కనుక చారికి సీఎం సహాయ నిధి నుండి చెక్కు మంజూరైంది, మంజరైన చెక్కును శనివారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సహాయనిది పేదలకు వరమని పార్టీలకతీతంగా సహాయనిది అందజేయడం గొప్ప విషయమని తెలిపారు. సిపిఎం పార్టీకి చెందిన కనక చారి చెక్కును అందుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోడల మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM