సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

byసూర్య | Sun, Mar 19, 2023, 10:44 AM

మండలంలోని రవీంద్రనగర్ విశ్వనాధ్ పల్లి గ్రామనికి చెందిన మూడోజు కనుక చారికి సీఎం సహాయ నిధి నుండి చెక్కు మంజూరైంది, మంజరైన చెక్కును శనివారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సహాయనిది పేదలకు వరమని పార్టీలకతీతంగా సహాయనిది అందజేయడం గొప్ప విషయమని తెలిపారు. సిపిఎం పార్టీకి చెందిన కనక చారి చెక్కును అందుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోడల మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM