పిచ్చికుక్కల స్వైర విహారం.. 21 మందికి గాయాలు

byసూర్య | Sun, Mar 19, 2023, 10:44 AM

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పిచ్చికుక్కలు బీభత్సం సృష్టించాయి. 21 మందిపై దాడి చేసి గాయాలు చేశాయి. శనివారం సాయంత్రం యశోద(8), గౌతమ్(24), నిర్గున(20), సమీర్(16), అఫ్రోజ్(2), మహేర్(15), లక్ష్మి(15), దివ్య(15), ఫాతిమా(60), యశోద(13), శంకర్‌ (13)లపై దాడి చేశాయి. భట్టి విక్రమార్క పాదయాత్రకు వచ్చిన కార్యకర్తలు వీరారెడ్డి, సతీష్‌, పోలీస్ స్టేషన్ లో విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ పై దాడి చేశాయి.


Latest News
 

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM
అవకాశం ఇవ్వండి అభివృధి చేసి చూపిస్తా : ఎంపీ అభ్యర్థి చామల Thu, Apr 25, 2024, 12:10 PM
నల్గొండ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా సురేష్ Thu, Apr 25, 2024, 12:08 PM
కోదాడ శివార్లలో రక్త మోడిన రోడ్డు Thu, Apr 25, 2024, 12:04 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM