పిచ్చికుక్కల స్వైర విహారం.. 21 మందికి గాయాలు

byసూర్య | Sun, Mar 19, 2023, 10:44 AM

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పిచ్చికుక్కలు బీభత్సం సృష్టించాయి. 21 మందిపై దాడి చేసి గాయాలు చేశాయి. శనివారం సాయంత్రం యశోద(8), గౌతమ్(24), నిర్గున(20), సమీర్(16), అఫ్రోజ్(2), మహేర్(15), లక్ష్మి(15), దివ్య(15), ఫాతిమా(60), యశోద(13), శంకర్‌ (13)లపై దాడి చేశాయి. భట్టి విక్రమార్క పాదయాత్రకు వచ్చిన కార్యకర్తలు వీరారెడ్డి, సతీష్‌, పోలీస్ స్టేషన్ లో విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ పై దాడి చేశాయి.


Latest News
 

BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు Tue, Apr 22, 2025, 09:08 PM
మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి Tue, Apr 22, 2025, 08:51 PM
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం: ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 08:50 PM
జమ్ముకాశ్మీర్ ఘటన.. స్పందించిన సీఎం రేవంత్ Tue, Apr 22, 2025, 08:44 PM
సీఎం తిరిగొచ్చాక నిర్ణయం: చామల Tue, Apr 22, 2025, 08:36 PM