పిచ్చికుక్కల స్వైర విహారం.. 21 మందికి గాయాలు

byసూర్య | Sun, Mar 19, 2023, 10:44 AM

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పిచ్చికుక్కలు బీభత్సం సృష్టించాయి. 21 మందిపై దాడి చేసి గాయాలు చేశాయి. శనివారం సాయంత్రం యశోద(8), గౌతమ్(24), నిర్గున(20), సమీర్(16), అఫ్రోజ్(2), మహేర్(15), లక్ష్మి(15), దివ్య(15), ఫాతిమా(60), యశోద(13), శంకర్‌ (13)లపై దాడి చేశాయి. భట్టి విక్రమార్క పాదయాత్రకు వచ్చిన కార్యకర్తలు వీరారెడ్డి, సతీష్‌, పోలీస్ స్టేషన్ లో విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ పై దాడి చేశాయి.


Latest News
 

సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి తలసాని Wed, Jun 07, 2023, 03:11 PM
నకిలీ స్వీట్ల తయారీ గుట్టు రట్టు Wed, Jun 07, 2023, 03:01 PM
అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల Wed, Jun 07, 2023, 02:44 PM
సనత్ నగర్‌లో తలసాని హవాకు బ్రేకులు...? Wed, Jun 07, 2023, 02:43 PM
దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో Wed, Jun 07, 2023, 01:51 PM