సీఎం సహాయ నిధి చెక్కు అందించిన సిపిఎం నాయకులు

byసూర్య | Sun, Mar 19, 2023, 10:23 AM

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వుడ్మలగిద్ద గ్రామానికి చెందిన గొల్ల రాములు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దింతో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చొరవతో మంజూరైన 60 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును ఆదివారం సిపిఎం రాష్ట్ర నాయకులు గోపాల్ చేతుల మీదుగా బాధితునికి అందజేశారు. సిపిఎం పార్టీ పేదల పక్షాన ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గోపాల్, నాయకులు ప్రకాష్, బుగ్గప్ప, మల్లేష్ దామోదర్, గోపాల్, అశోక్, ఉషాప్ప, వెంకతప్ప, నర్సిములు, దేవేంద్రప్ప గ్రామస్థులు పాల్గొన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM