సీఎం సహాయ నిధి చెక్కు అందించిన సిపిఎం నాయకులు

byసూర్య | Sun, Mar 19, 2023, 10:23 AM

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వుడ్మలగిద్ద గ్రామానికి చెందిన గొల్ల రాములు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దింతో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చొరవతో మంజూరైన 60 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును ఆదివారం సిపిఎం రాష్ట్ర నాయకులు గోపాల్ చేతుల మీదుగా బాధితునికి అందజేశారు. సిపిఎం పార్టీ పేదల పక్షాన ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గోపాల్, నాయకులు ప్రకాష్, బుగ్గప్ప, మల్లేష్ దామోదర్, గోపాల్, అశోక్, ఉషాప్ప, వెంకతప్ప, నర్సిములు, దేవేంద్రప్ప గ్రామస్థులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM