రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

byసూర్య | Sun, Mar 19, 2023, 10:18 AM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల పరిధిలోని దత్తారం గ్రామానికి చెందిన పోరెడ్డి బాల్ రెడ్డి మృతి (75) అన్నే వృద్ధుడు శనివారం సాయంత్రం 4. 40 గంటల సమయంలో కోమటికుంట నుండి దత్తారం వెళ్తుండగా కోమటికుంట నుండి వస్తున్న బైకు బొప్పల్లి గ్రామానికి చెందిన అతని బైక్ ఆపడంతో వారిని ఎక్కించుకునేందుకు ప్రయత్నించగా కోమటికుంట గ్రామానికి చెందిన యువకులు సంకి రాకేష్, సంకీ కుర్మయ్ అలియాస్ జానయ్య దత్తారం నుండి అతి వేగంతో వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే పోరెడ్డి బాల్ రెడ్డి మృతి చెందారు. బోపల్లి యువకునికి గాయాలు కావడంతో వారిని అంబులెన్స్ లో నాగర్ కర్నూలు కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే లింగాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు చేపట్టారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM