రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

byసూర్య | Sun, Mar 19, 2023, 10:18 AM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల పరిధిలోని దత్తారం గ్రామానికి చెందిన పోరెడ్డి బాల్ రెడ్డి మృతి (75) అన్నే వృద్ధుడు శనివారం సాయంత్రం 4. 40 గంటల సమయంలో కోమటికుంట నుండి దత్తారం వెళ్తుండగా కోమటికుంట నుండి వస్తున్న బైకు బొప్పల్లి గ్రామానికి చెందిన అతని బైక్ ఆపడంతో వారిని ఎక్కించుకునేందుకు ప్రయత్నించగా కోమటికుంట గ్రామానికి చెందిన యువకులు సంకి రాకేష్, సంకీ కుర్మయ్ అలియాస్ జానయ్య దత్తారం నుండి అతి వేగంతో వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే పోరెడ్డి బాల్ రెడ్డి మృతి చెందారు. బోపల్లి యువకునికి గాయాలు కావడంతో వారిని అంబులెన్స్ లో నాగర్ కర్నూలు కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే లింగాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు చేపట్టారు.


Latest News
 

కొందరు నాయకుల చేరికలపై అసంతృప్తి Tue, Apr 16, 2024, 05:40 PM
బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు Tue, Apr 16, 2024, 05:38 PM
పెండింగ్ కూలీ డబ్బులు చెల్లించాలి Tue, Apr 16, 2024, 05:35 PM
టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు Tue, Apr 16, 2024, 05:33 PM
ఈనెల 19న వంశీచంద్ రెడ్డి నామినేషన్: ఎమ్మెల్యే వాకిటి Tue, Apr 16, 2024, 05:31 PM