'ఆయుష్మాన్ భారత్' సద్వినియోగం చేసుకోవాలి

byసూర్య | Sat, Mar 18, 2023, 06:27 PM

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని త్రిపురారం మండలం భాజపా ప్రధాన కార్యదర్శి దనావాత్ గోవిందు నాయక్ అన్నారు. శనివారం డొంకతండా గ్రామ పంచాయతీ పరిధిలోని హార్జ్యాతండా గ్రామ ఆఫీస్ లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా గోవిందు నాయక్ మాట్లాడుతూ గ్రామంలోని తెల్ల రేషన్ కార్డు ఉన్నలబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ను పొందవచ్చని, ఈ -కేవైసీ చేయించుకున్న వారికి ఐదు లక్షలు ఆరోగ్య బీమా అందుతుందన్నారు. కార్యక్రమంలో ఆపరేటర్ అంజిబాబు, కిరణ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM