'ఆయుష్మాన్ భారత్' సద్వినియోగం చేసుకోవాలి

byసూర్య | Sat, Mar 18, 2023, 06:27 PM

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని త్రిపురారం మండలం భాజపా ప్రధాన కార్యదర్శి దనావాత్ గోవిందు నాయక్ అన్నారు. శనివారం డొంకతండా గ్రామ పంచాయతీ పరిధిలోని హార్జ్యాతండా గ్రామ ఆఫీస్ లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా గోవిందు నాయక్ మాట్లాడుతూ గ్రామంలోని తెల్ల రేషన్ కార్డు ఉన్నలబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ను పొందవచ్చని, ఈ -కేవైసీ చేయించుకున్న వారికి ఐదు లక్షలు ఆరోగ్య బీమా అందుతుందన్నారు. కార్యక్రమంలో ఆపరేటర్ అంజిబాబు, కిరణ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM