గుండెపోటుతో యువకుడు మృతి

byసూర్య | Sat, Mar 18, 2023, 03:19 PM

ఇటీవల కాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతుంది. తాజాగా మహబూబ్ నగర్ లో 23 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించాడు. పట్టణానికి చెందిన మాజిద్ హుస్సేన్ షోయబ్ గురువారం రాత్రి జిమ్ కు వెళ్లొచ్చాడు. భోజనం చేసిన తర్వాత ఛాతిలో నొప్పితో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

Latest News
 

సుంకేసుల జలాశయానికి భారీగా వరద నీరు Sat, Jul 27, 2024, 11:21 AM
సైబర్ వలలో పడి 70వేలు మోసం Sat, Jul 27, 2024, 11:07 AM
జహీరాబాద్ రూరల్ సిఐగా జక్కుల హనుమంతు పదవి బాధ్యతలు Sat, Jul 27, 2024, 11:05 AM
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి Sat, Jul 27, 2024, 10:29 AM
ప్రశాంతంగా కొనసాగుతున్న డీఎస్సీ పరీక్షలు Sat, Jul 27, 2024, 10:27 AM