ప్రశాంతంగా కొనసాగుతున్న డీఎస్సీ పరీక్షలు

byసూర్య | Sat, Jul 27, 2024, 10:27 AM

సిద్దిపేట జిల్లా కేంద్రంలో డీఎస్సీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయని పరీక్షా కేంద్రాల నిర్వాహకులు తెలిపారు. వెరిటాస్ అండ్ వర్చూస్ పరీక్షా కేంద్రంలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 150 మందికి గాను 143 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 150 మందికి 124 మంది హాజరయ్యారు. ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 50 మందికి అందరూ, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 50 మందికి 47 మంది హాజరయ్యారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM