సైబర్ వలలో పడి 70వేలు మోసం

byసూర్య | Sat, Jul 27, 2024, 11:07 AM

బోల్లారం పారిశ్రామిక వాడలోని విగ్నేశ్వర కాలనీలో నివసించే అనునటాని భార్యకు ఈనెల 25వ తేదీ ఉదయం 10: 30 గంటలకు యుఎస్ఏలో ఉండే తమ్ముడినని ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడి 70 వేల రూపాయలు పంపించమనగా నిజమని నమ్మిన బాధితులు డబ్బులు పంపించారు. మరో 30 వేల రూపాయలు పంపించమనగా అనుమానం వచ్చి ఫోన్ చేశారు. రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయిన విషయం గ్రహించారు. శనివారం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM