టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో కస్టడీలోకి నిందితులు

byసూర్య | Sat, Mar 18, 2023, 03:07 PM

చంచల్ గూడ జైలులో రిమాండ్లో ఉన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో తొమ్మిది మంది నిందితులను శనివారం కస్టడీలోకి తీసుకున్న పోలీసుల. ఇప్పటికే నిందితులపై సెక్షన్ 420, 409, 120బి, ఐటి యాక్ట్ 66 బి, సి 70 ఆఫ్ ఐటి యాక్ట్ సెక్షన్ 4 అఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు. తొమ్మిది మంది నిందితులను ఆరు రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీ అనుమతి. చంచల్ గూడా జైలు నుండి కస్టడీ లోకి తీసుకోనున్న సిట్ అధికారులు. చంచల్ గూడా జైలుకు చేరుకున్న సిట్ అధికారులు. ఆరు రోజుల పాటు విచారించునున్న సిట్ అధికారులు. పేపర్ లీకేజ్ వ్యవహారం లో నిందితుల ఆర్థిక లావాదేవీల ఫై కూపి లాగనున్న సిట్. ప్రశ్న పత్రం ఎవరెవ్వరికి విక్రయించారనే దానిపై ఆరా తీయనున్న సిట్.

Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM