టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో కస్టడీలోకి నిందితులు

byసూర్య | Sat, Mar 18, 2023, 03:07 PM

చంచల్ గూడ జైలులో రిమాండ్లో ఉన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో తొమ్మిది మంది నిందితులను శనివారం కస్టడీలోకి తీసుకున్న పోలీసుల. ఇప్పటికే నిందితులపై సెక్షన్ 420, 409, 120బి, ఐటి యాక్ట్ 66 బి, సి 70 ఆఫ్ ఐటి యాక్ట్ సెక్షన్ 4 అఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు. తొమ్మిది మంది నిందితులను ఆరు రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీ అనుమతి. చంచల్ గూడా జైలు నుండి కస్టడీ లోకి తీసుకోనున్న సిట్ అధికారులు. చంచల్ గూడా జైలుకు చేరుకున్న సిట్ అధికారులు. ఆరు రోజుల పాటు విచారించునున్న సిట్ అధికారులు. పేపర్ లీకేజ్ వ్యవహారం లో నిందితుల ఆర్థిక లావాదేవీల ఫై కూపి లాగనున్న సిట్. ప్రశ్న పత్రం ఎవరెవ్వరికి విక్రయించారనే దానిపై ఆరా తీయనున్న సిట్.

Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM