byసూర్య | Fri, Feb 03, 2023, 10:29 AM
శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ను హైద్రాబాద్ లోని వారి నివాసంలో గూడూరు గ్రామం శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ పున ప్రతిష్ఠ ఆహ్వాన పత్రికను ఆ గ్రామ నాయకులు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి, పి ఏ సి ఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు బాషబోయిన బాలప్రసాద్, ఇసారపు బాల్ రాజ్ గౌడ్ , బింగి శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు వనం వెంకటేశం గౌడ్, బోయపల్లి నర్సింహా రెడ్డి , ముష్కే జైపాల్ రెడ్డి, అంకార్ల అశోక్ , రాగీరు శంకర్ గౌడ్, గడ్డం దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.