ఎమ్మెల్సీ కవిత కు ఆహ్వాన పత్రిక అందజేత

byసూర్య | Fri, Feb 03, 2023, 10:29 AM

శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ను హైద్రాబాద్ లోని వారి నివాసంలో గూడూరు గ్రామం శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ పున ప్రతిష్ఠ ఆహ్వాన పత్రికను ఆ గ్రామ నాయకులు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి, పి ఏ సి ఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు బాషబోయిన బాలప్రసాద్, ఇసారపు బాల్ రాజ్ గౌడ్ , బింగి శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు వనం వెంకటేశం గౌడ్, బోయపల్లి నర్సింహా రెడ్డి , ముష్కే జైపాల్ రెడ్డి, అంకార్ల అశోక్ , రాగీరు శంకర్ గౌడ్, గడ్డం దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 12:16 PM
హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ Fri, Apr 19, 2024, 11:58 AM
శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ప్రత్యేక అలంకరణ Fri, Apr 19, 2024, 11:55 AM
ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం Fri, Apr 19, 2024, 11:37 AM
సీఎం పర్యటనకు భారీ భద్రత Fri, Apr 19, 2024, 11:36 AM