ఎమ్మెల్సీ కవిత కు ఆహ్వాన పత్రిక అందజేత

byసూర్య | Fri, Feb 03, 2023, 10:29 AM

శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ను హైద్రాబాద్ లోని వారి నివాసంలో గూడూరు గ్రామం శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ పున ప్రతిష్ఠ ఆహ్వాన పత్రికను ఆ గ్రామ నాయకులు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి, పి ఏ సి ఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు బాషబోయిన బాలప్రసాద్, ఇసారపు బాల్ రాజ్ గౌడ్ , బింగి శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు వనం వెంకటేశం గౌడ్, బోయపల్లి నర్సింహా రెడ్డి , ముష్కే జైపాల్ రెడ్డి, అంకార్ల అశోక్ , రాగీరు శంకర్ గౌడ్, గడ్డం దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM