గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది

byసూర్య | Thu, Feb 02, 2023, 03:26 PM

గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. జులై 1న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, 8180 గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటి వరకూ అవకాశం ఉంది. ఇప్పటివరకూ 9 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

Latest News
 

బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు Mon, Mar 24, 2025, 08:36 PM
హై డ్రా పేరుతో సెటిల్ మెంట్లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం : రంగనాథ్ Mon, Mar 24, 2025, 08:23 PM
జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలపై ఆమె దృష్టి సారించడం లేదని ఆవేదన Mon, Mar 24, 2025, 08:22 PM
గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ Mon, Mar 24, 2025, 08:18 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు Mon, Mar 24, 2025, 08:15 PM