గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది

byసూర్య | Thu, Feb 02, 2023, 03:26 PM

గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. జులై 1న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, 8180 గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటి వరకూ అవకాశం ఉంది. ఇప్పటివరకూ 9 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

Latest News
 

నకిలీ స్వీట్ల తయారీ గుట్టు రట్టు Wed, Jun 07, 2023, 03:01 PM
అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల Wed, Jun 07, 2023, 02:44 PM
సనత్ నగర్‌లో తలసాని హవాకు బ్రేకులు...? Wed, Jun 07, 2023, 02:43 PM
దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో Wed, Jun 07, 2023, 01:51 PM
ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ గోడ పత్రికల ఆవిష్కరణ Wed, Jun 07, 2023, 01:35 PM