గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది

byసూర్య | Thu, Feb 02, 2023, 03:26 PM

గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. జులై 1న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, 8180 గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటి వరకూ అవకాశం ఉంది. ఇప్పటివరకూ 9 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

Latest News
 

తెలంగాణలో డిసెంబర్ 9 నుండి రెండు గ్యారంటీల అమలు Thu, Dec 07, 2023, 11:07 PM
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ Thu, Dec 07, 2023, 09:12 PM
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం Thu, Dec 07, 2023, 08:45 PM
బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే.. అలా చేస్తే.. Thu, Dec 07, 2023, 03:33 PM
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి.. Thu, Dec 07, 2023, 03:31 PM