గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది

byసూర్య | Thu, Feb 02, 2023, 03:26 PM

గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. జులై 1న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, 8180 గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటి వరకూ అవకాశం ఉంది. ఇప్పటివరకూ 9 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

Latest News
 

దానికోసం కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలా..? Tue, Apr 16, 2024, 06:58 PM
కవితకు నడుస్తున్న బ్యాడ్‌టైం.. బెయిల్ విచారణ మళ్లీ వాయిదా Tue, Apr 16, 2024, 06:54 PM
సివిల్స్ ఫలితాల్లో జిల్లాకు ఖ్యాతి Tue, Apr 16, 2024, 06:44 PM
బలీదుపల్లిలో విచారణ చేపట్టిన డిఎస్పి Tue, Apr 16, 2024, 06:36 PM
అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన వ్యవసాయ మోటార్లు Tue, Apr 16, 2024, 06:34 PM