ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం

byసూర్య | Wed, Feb 01, 2023, 08:02 PM

మహబూబ్ నగర్ జిల్లా భూత్పుర్ పరిధిలో అడ్డాకుల మండలం వర్నే గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం పేరిట ఇసుకను త్రవ్వి డబల్ బెడ్ రూమ్ నిర్మాణానికి తరలిస్తున్నారని గ్రామస్థులు బుధవారం నిరసన చేపట్టారు. ఊక చెట్టు వాగులో ఇసుక తీయడం వల్ల వ్యవసాయ పొలాలకు బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలకు నీరు అందక పంటచేలు ఎండిపోతాయని గ్రామస్తులందరూ ఇసుక టిప్పర్లను అడ్డుకుంటున్న పోలీస్ అండ దండాలతో ఇసుక టిప్పర్లను తరలిస్తున్నారని వాపోయారు. ట్రిప్పర్లను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులు ను, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇక్కడ ఇసుక తరలించకూడదని అనుమతులు రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపడుతున్నామని వారు పేర్కొన్నారు.


Latest News
 

నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం... కేటీఆర్ ట్వీట్ Thu, Apr 24, 2025, 04:14 PM
వరంగల్ సభకు అధిక సంఖ్యలో హాజరుకావాలి: జీవన్ రెడ్డి Thu, Apr 24, 2025, 04:10 PM
టీచర్లు, విద్యార్థు సమస్యలకు ప్రత్యేక హెల్ప్ లైన్ Thu, Apr 24, 2025, 04:09 PM
అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర: ఎమ్మెల్యే Thu, Apr 24, 2025, 04:08 PM
సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలి: ఎస్పీ Thu, Apr 24, 2025, 03:25 PM