ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం

byసూర్య | Wed, Feb 01, 2023, 08:02 PM

మహబూబ్ నగర్ జిల్లా భూత్పుర్ పరిధిలో అడ్డాకుల మండలం వర్నే గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం పేరిట ఇసుకను త్రవ్వి డబల్ బెడ్ రూమ్ నిర్మాణానికి తరలిస్తున్నారని గ్రామస్థులు బుధవారం నిరసన చేపట్టారు. ఊక చెట్టు వాగులో ఇసుక తీయడం వల్ల వ్యవసాయ పొలాలకు బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలకు నీరు అందక పంటచేలు ఎండిపోతాయని గ్రామస్తులందరూ ఇసుక టిప్పర్లను అడ్డుకుంటున్న పోలీస్ అండ దండాలతో ఇసుక టిప్పర్లను తరలిస్తున్నారని వాపోయారు. ట్రిప్పర్లను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులు ను, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇక్కడ ఇసుక తరలించకూడదని అనుమతులు రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపడుతున్నామని వారు పేర్కొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM