ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం

byసూర్య | Wed, Feb 01, 2023, 08:02 PM

మహబూబ్ నగర్ జిల్లా భూత్పుర్ పరిధిలో అడ్డాకుల మండలం వర్నే గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం పేరిట ఇసుకను త్రవ్వి డబల్ బెడ్ రూమ్ నిర్మాణానికి తరలిస్తున్నారని గ్రామస్థులు బుధవారం నిరసన చేపట్టారు. ఊక చెట్టు వాగులో ఇసుక తీయడం వల్ల వ్యవసాయ పొలాలకు బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలకు నీరు అందక పంటచేలు ఎండిపోతాయని గ్రామస్తులందరూ ఇసుక టిప్పర్లను అడ్డుకుంటున్న పోలీస్ అండ దండాలతో ఇసుక టిప్పర్లను తరలిస్తున్నారని వాపోయారు. ట్రిప్పర్లను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులు ను, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇక్కడ ఇసుక తరలించకూడదని అనుమతులు రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపడుతున్నామని వారు పేర్కొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM