ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ

byసూర్య | Sat, Jan 28, 2023, 11:09 AM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ప్రముఖ నటుడు శరత్ కుమార్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాలు, ఎజెండాను కవితను అడిగి తెలుసుకున్నారు. కాగా, శరత్ కుమార్ సమతావ మక్కల్ కచ్చి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరి భేటీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. శరత్ కుమార్ త్వరలో బీఆర్ఎస్ తో కలిసి నడుస్తారని ప్రచారం జరుగుతోంది.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM