నేడు ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న మంత్రి

byసూర్య | Sat, Jan 28, 2023, 11:00 AM

మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని ఆంజనేయస్వామి టెంపుల్ వద్ద కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శనివారం మంత్రి సబితారెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్య సంఘం బాలాపూర్ మండల అధ్యక్షుడు నాళ్ల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, బాలాపూర్ మండలంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం లేకపోవడంతో మంత్రి సబితారెడ్డి దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. జిల్లెలగూడలోని థాతునగర్ వద్ద ఆలయ నిర్మాణానికి మంత్రి స్థలం కేటాయించినట్లు తెలిపారు. భూమి పూజ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆయన కోరారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM