నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

byసూర్య | Sat, Jan 28, 2023, 10:57 AM

నార్సింగి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో వార్షిక మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ సందీప్ రెడ్డి తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీ, గ్రేహాండ్స్, మంచిరేవుల, వీరభద్ర స్వామి ఆలయం, ఎన్సీసీ అర్బన్ టవర్స్, శ్రీకృష్ణ గోశాల, శ్రీనగర్ ప్రాంతాలలో సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.

కోకాపేట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 11గంటల నుంచి 12. 30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని కోకాపేట గ్రామం , గోల్డన్మల్, బాబుఖాన్ విల్లాస్, ఘర్ సంస్థ, ప్రెస్టేజ్ విల్లాస్, 250 గజాల కాలనీలలో సరఫరా ఉండదని పేర్కొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM