గుండెపోటుతో స్కూల్ విద్యార్థిని మృతి

byసూర్య | Sat, Jan 28, 2023, 10:57 AM

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 16 ఏళ్ల విద్యార్థిని వ్రిందా త్రిపాఠి పాఠశాలలో గుండెపోటుతో మృతిచెందింది. 11వ తరగతి చదువుతున్న వ్రిందా క్లాస్ లో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. తీవ్రమైన చలి వల్లే వ్రిందా గుండెపోటుకు గురైందని వైద్యులు తెలిపారు.

Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM