గుండెపోటుతో స్కూల్ విద్యార్థిని మృతి

byసూర్య | Sat, Jan 28, 2023, 10:57 AM

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 16 ఏళ్ల విద్యార్థిని వ్రిందా త్రిపాఠి పాఠశాలలో గుండెపోటుతో మృతిచెందింది. 11వ తరగతి చదువుతున్న వ్రిందా క్లాస్ లో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. తీవ్రమైన చలి వల్లే వ్రిందా గుండెపోటుకు గురైందని వైద్యులు తెలిపారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM