గుండెపోటుతో స్కూల్ విద్యార్థిని మృతి

byసూర్య | Sat, Jan 28, 2023, 10:57 AM

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 16 ఏళ్ల విద్యార్థిని వ్రిందా త్రిపాఠి పాఠశాలలో గుండెపోటుతో మృతిచెందింది. 11వ తరగతి చదువుతున్న వ్రిందా క్లాస్ లో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. తీవ్రమైన చలి వల్లే వ్రిందా గుండెపోటుకు గురైందని వైద్యులు తెలిపారు.

Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM