నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ

byసూర్య | Sat, Jan 28, 2023, 10:55 AM

బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. దీనికోసం అన్ని రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 5న మహారాష్ట్ర లోని నాందేడ్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ లో పర్యటించి సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

Latest News
 

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ సిబ్బంది నిరసన Fri, Apr 17, 2026, 03:21 PM
ఉద్యోగుల, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలి Fri, Apr 17, 2026, 02:45 PM
వీర్నపల్లిలో హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ Fri, Apr 17, 2026, 01:49 PM
స్థానిక సమస్యలపై పాదయాత్ర… మాజీ కార్పొరేటర్ జగన్ Fri, Apr 17, 2026, 12:30 PM
తండ్రి మృతి తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య Fri, Apr 17, 2026, 12:09 PM