నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ

byసూర్య | Sat, Jan 28, 2023, 10:55 AM

బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. దీనికోసం అన్ని రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 5న మహారాష్ట్ర లోని నాందేడ్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ లో పర్యటించి సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM