నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ

byసూర్య | Sat, Jan 28, 2023, 10:55 AM

బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. దీనికోసం అన్ని రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 5న మహారాష్ట్ర లోని నాందేడ్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ లో పర్యటించి సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM