నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ
byసూర్య |
Sat, Jan 28, 2023, 10:55 AM
బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. దీనికోసం అన్ని రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 5న మహారాష్ట్ర లోని నాందేడ్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ లో పర్యటించి సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
Latest News