ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి మృతి

byసూర్య | Sat, Jan 28, 2023, 10:55 AM

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడానికి చెందిన ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి(32) మృతిచెందారు. ట్రై సైకిల్ నుండి కిందపడి తలకు బలమైన గాయం కావడంతో మృతిచెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, అంశాల స్వామి విజ్ఞప్తి మేరకు కేటీఆర్ గతంలో ఆయనకు డబుల్ బెడ్రూం ఇంటిని, జీవనోపాధి కోసం సెలూన్ ను ఏర్పాటు చేయించారు. గృహప్రవేశానికి సైతం కేటీఆర్ హాజరయ్యారు.

Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM