ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి మృతి

byసూర్య | Sat, Jan 28, 2023, 10:55 AM

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడానికి చెందిన ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి(32) మృతిచెందారు. ట్రై సైకిల్ నుండి కిందపడి తలకు బలమైన గాయం కావడంతో మృతిచెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, అంశాల స్వామి విజ్ఞప్తి మేరకు కేటీఆర్ గతంలో ఆయనకు డబుల్ బెడ్రూం ఇంటిని, జీవనోపాధి కోసం సెలూన్ ను ఏర్పాటు చేయించారు. గృహప్రవేశానికి సైతం కేటీఆర్ హాజరయ్యారు.

Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM