హత్య కేసులో నిందితుల రిమాండ్

byసూర్య | Sat, Jan 28, 2023, 10:36 AM

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన ఇందోళ్ళ నరసింహులు (58) 2022 అక్టోబర్ 14న హత్యకు గురయ్యాడు. నరసింహులను చిన్నమ్మ, రాములు, రాజశేఖర్ లు కలిసి గొంతు నులిమి చంపారు. గుర్తుపట్టకుండా సహజ మరణంగా గ్రామస్తులను నమ్మించారు. తర్వాత నెల రోజుల తర్వాత నరసింహులు అల్లుడు అనుమానంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు. శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయగా నిజాలు బయటపడడంతో శుక్రవారం ముగ్గుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM