హత్య కేసులో నిందితుల రిమాండ్

byసూర్య | Sat, Jan 28, 2023, 10:36 AM

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన ఇందోళ్ళ నరసింహులు (58) 2022 అక్టోబర్ 14న హత్యకు గురయ్యాడు. నరసింహులను చిన్నమ్మ, రాములు, రాజశేఖర్ లు కలిసి గొంతు నులిమి చంపారు. గుర్తుపట్టకుండా సహజ మరణంగా గ్రామస్తులను నమ్మించారు. తర్వాత నెల రోజుల తర్వాత నరసింహులు అల్లుడు అనుమానంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు. శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయగా నిజాలు బయటపడడంతో శుక్రవారం ముగ్గుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.


Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM