హత్య కేసులో నిందితుల రిమాండ్

byసూర్య | Sat, Jan 28, 2023, 10:36 AM

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన ఇందోళ్ళ నరసింహులు (58) 2022 అక్టోబర్ 14న హత్యకు గురయ్యాడు. నరసింహులను చిన్నమ్మ, రాములు, రాజశేఖర్ లు కలిసి గొంతు నులిమి చంపారు. గుర్తుపట్టకుండా సహజ మరణంగా గ్రామస్తులను నమ్మించారు. తర్వాత నెల రోజుల తర్వాత నరసింహులు అల్లుడు అనుమానంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు. శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయగా నిజాలు బయటపడడంతో శుక్రవారం ముగ్గుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.


Latest News
 

పెరుగుతున్న యాదాద్రి ఆలయ ఆదాయం Wed, Mar 29, 2023, 09:12 PM
వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:57 PM
టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన Wed, Mar 29, 2023, 08:44 PM
మోసగాడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు Wed, Mar 29, 2023, 08:43 PM
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ ఆవిర్భావ సభ Wed, Mar 29, 2023, 08:42 PM