యాదాద్రిలో వైభవంగా ఊంజల్‌ సేవ

byసూర్య | Sat, Jan 28, 2023, 10:35 AM

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. ప్రధానాలయం వెలుపల ప్రాకారం అద్దాల మండపంలో గల ఊయలలో అమ్మవారిని శయనింపు చేసి వివిధ రకాల పాటలతో కొనియాడుతూ గంట పాటు లాలిపాటలు పాడారు.


Latest News
 

బియ్యపు గింజ పై శ్రీరామ నామం Tue, Apr 16, 2024, 11:27 AM
వెండి కిరీటాలు బహుకరణ Tue, Apr 16, 2024, 11:14 AM
టూరిజం కోర్సులకు దరఖాస్తులు Tue, Apr 16, 2024, 10:46 AM
నేడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి Tue, Apr 16, 2024, 10:44 AM
మనస్తాపంతో బీఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య Tue, Apr 16, 2024, 10:42 AM