149 వాహనాలపై క్రిమినల్ కేసులు

byసూర్య | Sat, Jan 28, 2023, 10:28 AM

రాచకొండ పోలీస్ కమిషనరేట్లో నంబర్ ప్లేట్స్ లేని వెహికల్స్పై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. 34 చెక్ పాయింట్స్ పెట్టి రెండు షిప్ట్లుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ శుక్రవారం వ్వెల్లడించారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన 149 వెహికల్స్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు 815 వాహనాలకు చలాన్లు విధించామన్నారు. చలాన్ నుంచి తప్పించుకునేందుకు కావాలని నంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేసిన వారిపై ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. క్రిమినల్ కేసు నమోదు అయిన వాహనాలను కోర్టు ద్వారా తీసుకోవాలన్నారు.  ఈ స్పెషల్ డ్రైవ్ ను ఇంకా ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ డ్రైవ్లో 17మంది సీఐలు, 25మంది ఎస్సైలు, 233మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు చెప్పారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM