తెలంగాణలో వారికి అలర్ట్

byసూర్య | Fri, Jan 27, 2023, 03:51 PM

తెలంగాణలో మార్చి 13 నుంచి టీఎస్‌ సెట్‌ పరీక్షలు జరగనున్నాయి. అధ్యాపక ఉద్యోగాల అర్హతకు సంబంధించిన ఈ పరీక్షను మార్చి 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తు గడువు ఈ నెల 25తో ముగిసింది. రూ.1,500 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 5 వరకు, రూ.3,000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM