కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక

byసూర్య | Fri, Jan 27, 2023, 02:47 PM

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనగుమట్ల గ్రామం నుండి పలు పార్టీల నుండి కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరడం జరిగింది. అనంతరం మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధుల ప్రొసీడింగ్ సంఘం అధ్యక్షులు పొతంశెట్టి శంకరయ్యకు అందించారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి యంపిపి. నక్క శంకరయ్య, మాజీ సర్పంచ్. కమలాకర్ రావు, బి‌. ఆర్. ఎస్. గ్రామ శాఖ అధ్యక్షులు బుసార్తి అశోక్, గ్రామ ముఖ్య నాయకులు గుడ్ల రాజేషం, గుడ్ల ప్రశాంత్, పోరెడ్డి జైపాల్ రెడ్డి, కొత్త రామన్న, పాదం చిన్న లక్ష్మణ్, పలువురు పాల్గొన్నారు.


Latest News
 

ఒక్కో కుటుంబానికి రూ.14 వేలు బెనిఫిట్....కొత్త పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి Mon, Jan 19, 2026, 09:36 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యే హరీశ్‌రావుకు నోటీసులు Mon, Jan 19, 2026, 09:32 PM
డబుల్ బెడ్రూం ఇండ్లలో ,,,,,అక్రమాలను వెలికితీసేందుకు ప్రభుత్వం వినూత్న సర్వే Mon, Jan 19, 2026, 09:10 PM
సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం చేస్తున్నారన్న కేటీఆర్ Mon, Jan 19, 2026, 07:52 PM
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది: రేణుకా చౌదరి Mon, Jan 19, 2026, 07:30 PM