కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక

byసూర్య | Fri, Jan 27, 2023, 02:47 PM

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనగుమట్ల గ్రామం నుండి పలు పార్టీల నుండి కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరడం జరిగింది. అనంతరం మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధుల ప్రొసీడింగ్ సంఘం అధ్యక్షులు పొతంశెట్టి శంకరయ్యకు అందించారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి యంపిపి. నక్క శంకరయ్య, మాజీ సర్పంచ్. కమలాకర్ రావు, బి‌. ఆర్. ఎస్. గ్రామ శాఖ అధ్యక్షులు బుసార్తి అశోక్, గ్రామ ముఖ్య నాయకులు గుడ్ల రాజేషం, గుడ్ల ప్రశాంత్, పోరెడ్డి జైపాల్ రెడ్డి, కొత్త రామన్న, పాదం చిన్న లక్ష్మణ్, పలువురు పాల్గొన్నారు.


Latest News
 

నగరవాసికి అసౌకర్యం.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు నోటీసులు Thu, Apr 25, 2024, 07:38 PM
హనుమాన్ ఆలయానికి భూమిని విరాళమిచ్చిన ముస్లిం.. ఎంత గొప్ప మనసో Thu, Apr 25, 2024, 07:34 PM
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి,,,,ప్రతి గంటకు బస్సు Thu, Apr 25, 2024, 07:30 PM
ఎంపీ ఎన్నికల బరిలో బాబూ మోహన్.. కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ, వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:24 PM
'తెలంగాణలో లేడీ కేఏ‌ పాల్'.. మాధవీలత చేష్టలపై నెటిజన్ల ట్రోలింగ్ Thu, Apr 25, 2024, 07:18 PM