చదువు మానేయవద్దని చక్కని గానం చేసిన విక్రం

byసూర్య | Fri, Jan 27, 2023, 02:28 PM

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారులు చదువు మానేయద్దని విక్రం చక్కని గానం చేసి పాట పాడారు. చిన్నారులచే పాటల కార్యక్రమాలు, డాన్స్ ప్రోగ్రాము నిర్వహించారు. ఈ ప్రోగ్రాం ని చూడడానికి వందల మంది విద్యార్థిని విద్యార్థినులు వచ్చారు. చదువుపై అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో విక్రమ్ గానం చేశారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయక పాటను పాడి చిన్నారులు చదువును వదులుకోవద్దు అనే అంశాన్ని అర్థం వచ్చేలా పాడారు. చిన్నారులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా గానం చేశారు. విద్యార్థిని విద్యార్థుల ప్రజాప్రతినిధుల గుర్తుండేలా గానం చేశారు. ఈ సందర్భంగా షి టీం కళాబృందం పాట పాడిన విక్రమ్ ను అభినందించారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM